Trending:


యాపిల్ గురించి ఆసక్తికర విషయాలు!

యాపిల్ పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇలాంటి యాపిల్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.


May 2024 Lucky Zodiac: మే నెల లక్కీ రాశులవారు వీరే.. వీరికి లాభాలే లాభాలు!

May 2024 Lucky Zodiac: బృహస్పతి గ్రహ సంచారం కారణంగా మే 1వ తేది నుంచి కొన్ని రాశులవారు విపరీమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో పెట్టుబడులు రెట్టింపు లాభాలను అందిస్తాయి.


ఇంట్లో ఈ చెట్లు పెంచితే వాతావరణం చల్లగా మారుతుందట..

వేడి పెరిగిపోయింది. ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాం. అలాంటప్పుడు కొన్ని నేచురల్ టిప్స్ ఇంటివాతావరణాన్ని చల్లబరుస్తాయి. అవేంటో తెలుసుకోండి.


How Do You Make Choices Without Regret: ఈ పొరపాట్లు అసలు చేయొద్దు, తర్వాత చాలా రిగ్రెట్ ఫీలవుతారు!

What To Do When You Regret Your Life Choices: ఒక డెబ్భై, ఎనభైయేళ్లు వచ్చాక..ఇలా చేసుంటే నా జీవితం నేను అనుకున్నట్లుగా ఉండేదేమో, నేను ఇది చేయలేకపోయాను, అది చేయాలేకపోయాను అనే రిగ్రెట్స్ ఉంటే ఆ నిస్సహాయ స్థితి ఊహించటానికే బాలేదు కదూ! మరి శరీరం సహకరించినపుడు తీసుకునే తప్పుడు నిర్ణయాలే వయసు మళ్ళాక రిగ్రెట్ ఫీలవటానికి కారణమవుతాయి. అవేంటో తెలుసుకుంటే యుక్తవయసులో ఉన్నపుడే అధిగమించి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు. మీ కలలను, ఇష్టాలను పట్టించుకోకపోవటం...


ఫంగస్, క్యాట్ ఫిష్ లకు ఆహారంగా చికెన్​ వ్యర్థాలు

ఫంగస్, క్యాట్  ఫిష్ లకు ఆహారంగా చికెన్​ వ్యర్థాలు కృష్ణానది తీర ప్రాంతాల్లో అక్రమ దందా     ఆ చేపలతో మనుషులు, పర్యావరణానికి, నదీ జలాలకు ముప్పు గద్వాల, వెలుగు : చికెన్​ వ్యర్థాలను వినియోగించి చేపలను పెంచడం ఆందోళన కలిగిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు ప్రాంతాల్లోని చేపల చెరువుల్లో క్యాట్​ఫిష్, ఫంగస్​ చేపలను పెంచుతుండగా, వాటికి ఆహారంగా చికెన్​ ...


Horoscope Today 20th April 2024: ఈ రాశివారికి బంగారం లాంటి అవకాశం వస్తుంది , ఏప్రిల్ 20 రాశిఫలాలు

20 ఏప్రిల్ 2024 శనివారం రాశిఫలితాలు మేషం ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆస్తులకు సంబంధించిన నిర్ణయాలు తొందరపాటుతో తీసుకోవద్దు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. వృషభం మీ వృత్తి జీవితంలో అన్ని పనుల సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. కుటుంబంలో వివాదాలు సమసిపోతాయి. వ్యాపారం అభివృద్ధి...


Lord Krishna: శ్రీ కృష్ణ పరమాత్ముడిని పెళ్లాడిన యువతి...

Madhya pradesh Gwalior girl marries with lord krishna in traditional ceremony details pa


నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..

నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే.. కొత్తగా నాటిన  చెట్లకు చాలా తక్కువ ఎరువులు అవసరమవుతాయి, కానీ అవి పెరిగేకొద్దీ  ఎరువుల అవసరం కూడా పెరుగుతుంది. పూర్తి ఎండ ప్రదేశాలతో పాటు  పొడి నేలలో నిమ్మ చెట్లు పెరుగుతాయి.   అటువంటి పరిస్థితిలో నిమ్మ చెట్టు అధికంగా దిగుబడి రావాలంటే.. గుత్తులుగా పెరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఎలాంటి  సేంద్రీయ ఎరువ...


Summer Skincare Tips: ఎండకాలం మెరిసే ముఖానికి బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ 5 బెస్ట్ ఫేస్ మాస్క్స్‌

Summer Skincare Tips: ఎండకాలం వేడిమితో ముఖం డల్ గా మారిపోతుంది. దీనివల్ల ముఖం కూడా టాన్ అవుతుంది ఎండకాలం మీ ముఖం చల్లగా చెమట పట్టకుండా ఫ్రెష్ గా కనిపించాలంటే కొన్ని బెస్ట్ హోమ్ ఫేస్ మాస్కులు ఉన్నాయి


పెళ్ళి చేసుకున్నవారు ఈ తప్పులు చేస్తే అస్సలు మంచిది కాదట..

వివాహ బంధంలో తెలిసితెలియక చేసే కొన్ని తప్పులు పార్టనర్‌ని ఇబ్బందిపెడతాయి. అలాంటి తప్పులు ఏంటో తెలుసుకోండి.


Meena Rasi Ugadi Rasi Phalalu 2024-25 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీన రాశి వారికి డబ్బు విషయంలో తిరుగనేదే ఉండదట..!

Meena Rasi Ugadi Rasi Phalalu 2024-25 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం, విద్య, కెరీర్, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Ginger Water Uses: అల్లం వాటర్​ తో ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్! దీని వల్ల కలిగే లాభాలు బోలెడు

Ginger Water Benefits: అల్లంలో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌, మిలనర్స్‌ వంటి గుణాలు అధికంగా ఉంటాయి. దీని ఎలాంటి అనారోగ్య సమస్యలు మన వద్దకు రాకుండా ఉంటాయి. అయితే దీనిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.


Hormonal Imbalance: మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లక్షణాలు, కారణాలు..!

Hormonal Imbalance In Women: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహార అలవాట్ల కారణంగా కొంది మంది మహిళ్లలో హార్మోన్ ఇమ్‌బ్యాలెన్స్ సమస్యలు తలెత్తతున్నాయి. దీనిని అనేర రకాల కారణాలు ఉన్నాయి. అలాగే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.


Egg Manchurian : ఎగ్ మంచూరియా.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు

Egg Manchurian Recipe In Telugu : గుడ్డుతో చేసే ఫుడ్ అంటే కొందరికి బాగా ఇష్టం. అయితే దీనితో ఎప్పుడైనా ఎగ్ మంచూరియా ట్రై చేశారా? ఇది తినేందుకు చాలా టేస్టీగా ఉంటుంది.


Full Moon: ఏప్రిల్‌ 23న పౌర్ణమి.. ఈ రాశులకు అలర్ట్.. ఇలాంటి తప్పులు చేయొద్దు

Full Moon: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు ఆయా రాశులపై ప్రభావం చూపుతాయి. అలానే ఈ నెల 23న రానున్న పౌర్ణమి, వృశ్చికంలో తీవ్రమైన భావోద్వేగాలను, మూడ్ స్వింగ్‌లను తీసుకొస్తుంది. సూర్యుడు, ప్లూటో ఒకదానికొకటి సవాలు చేసే కోణంలో ఉండటం వల్ల తీవ్రత పెరుగుతుంది. బుధుడు తిరోగమనం నుంచి నేరుగా మేషరాశికి మారుతోంది, వృషభం వైపు కదులుతుంది, అక్కడ మళ్లీ సూర్యుడిని కలుస్తుంది. ఇది కొన్ని అస్తవ్యస్తమైన భావోద్వేగ స్థితులకు దారి తీస్తుంది.ఈ గ్రహాల కదిలకల్లో...


Makka Gatka Recipe: తెలంగాణ స్టైల్ మక్క గటక రెసిపీ.. ఇది నెల రోజులు తింటే బరువు తగ్గడం ఖాయం..

Makka Gatka Recipe: మక్కా గడపను ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచేందుకు సహాయపడతాయి. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మీ కోడలు బాగా చేయడం లేదా?.. సురేఖపై అంజనమ్మకు ఉపాసన ఫిర్యాదు!

Upasana Konidela ఉపాసన ఈ మధ్య అత్తమ్మాస్ కిచెన్ అంటూ సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. కొణిదెల వంటకాల రుచిని ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఆస్వాధించనున్నారు. సురేఖ, అంజనమ్మల రెసిపీలను ఇన్ స్టంట్ ప్యాకెట్లలోకి తీసుకొచ్చారు. పచ్చళ్లు, పొడులు, పులిహోర రెసిపీ ఇలాంటివన్నీ కూడా ప్యాకెట్లలోకి వచ్చాయి. అత్తమ్మాస్ కిచెన్‌ను ఉపాసన ఎప్పటికప్పుడు ప్రమోట్ చేస్తూనే ఉంటోంది.


మేకప్ లేకుండా అనసూయను చూశారా?

అనసూయ, తన భర్తతో కలిసి వర్కౌట్లు చేస్తూ ఉంటుంది. అనసూయ తన ఫిట్ నెస్ మీద బాగానే ఫోకస్ పెట్టిందన్న సంగతి తెలిసిందే. వర్కౌట్లతో ఫుల్ బిజీగా ఉండే అనసూయ అప్పుడప్పుడు ఇలా ఫన్నీ చేష్టలన్నీ చేస్తుంటుంది. తాజాగా తన భర్తకు కన్ను కొట్టి మరీ డిస్టర్బ్ చేసింది. అనసూయ జిమ్‌లో ఇలా భర్తతో సరసాలు ఆడేసింది. ఇక ఇందులో అనసూయ విత్ అవుట్ మేకప్ ఎంతో నేచురల్ బ్యూటీలా ఉంది.


చిలుకూరు ఆలయం: గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా? జనం పోటెత్తడంతో రోడ్లపై నిలిచిన వేలాది వాహనాలు..

గరుత్మంతుడికి నైవేధ్యం పెట్టాక అందులోని దద్దోజనం తరహా ప్రసాదాన్ని ‌‍భక్తులకు ఇస్తుంటారు. దీన్ని కేవలం మహిళలకే ఇస్తున్నారు. ఇది తింటే సంతానం కలుగుతుందని ఆలయ అర్చకులు అక్కడిమైకుల్లో ప్రచారం చేస్తుంటారు. కేవలం ఆడవాళ్లే ప్రసాదం తీసుకోవాలని, సంతానం లేని వాళ్లే తీసుకోవాలని చెబుతుంటారు.


Venus transit: స్థానం మారుతున్న శుక్రుడు.. ఈ 4 రాశులకు అనుకోని శుభవార్తలు, పట్టిందల్లా బంగారమే..

Venus Transit Luckiest Zodiacs: అనుకూల శుక్రగ్రహాం మార్పువల్ల కొన్ని రాశులలో ఒక్కసారిగా ఊహించని లాభాలు సంభవించబోతున్నాయి. దీంతో ఒక్కసారిగా వీరి కష్టాలన్ని కూడా దూరమైపోయి మంచి రోజులు రానున్నట్లు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.


ములక్కాడ తింటే ఆరోగ్యం మీ వెంటే!

ములక్కాడను చాలామంది ఇష్టంగా తింటారు. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అవేంటో చూద్దాం.


Oats Breakfast: మ్యాంగో ఓట్స్ స్మూతీ బౌల్, బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇది

Oats Breakfast: వేసవిలో ఏదీ త్వరగా తినాలనిపించదు. ఒకసారి మ్యాంగో ఓట్స్ స్మూతీ బౌల్ ట్రై చేయండి. దీన్ని ఒక కప్పు తింటే చాలు, చాలా రుచిగా ఉంటుంది.


No Calorie Foods: క్యాలరీలే లేని ఫుడ్స్ ఉంటాయని మీకు తెలుసా?

No Calorie Foods: క్యాలరీలే లేని ఫుడ్స్ ఉంటాయని మీకు తెలుసా?


Basil Seeds Drink Benefits: సమ్మర్‌లో సబ్జా నీళ్లు ఎందుకు తాగాలంటే..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

Sabja Seeds Benefits In Summer: వేసవిలో చల్లని కూల్‌ డ్రింక్స్‌, పండ్ల రసాలతో పాటు ఈ ఆరోగ్యకరమైన సబ్జా గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో లాభాలును అందిస్తుంది.


Cancer: మీ ఇంట్లో మీకు తెలియకుండా క్యాన్సర్ కారకాలుగా ఉన్న వస్తువులు ఇవే, వీటితో జాగ్రత్త

Cancer: మన ఇంట్లోనే క్యాన్సర్ కారకాలైన ఉత్పత్తులు ఉన్నాయి. ప్లాస్టిక్ కంటైనర్ల నుండి నాన్ స్టిక్ కుక్వేర్ వరకు, కొన్ని గృహోపకరణాలు నిశ్శబ్దంగా మిమ్మల్ని క్యాన్సర్ ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.


ఈదురుగాలులతో నేలరాలిన మామిడికాయలు

ఈదురుగాలులతో నేలరాలిన మామిడికాయలు మరికల్, వెలుగు : ఈదురుగాలులు, అకాల వర్షంతో గురువారం రాత్రి నారాయణపేట జిల్లా మరికల్​ మండలం తీలేరు గ్రామంలోని ప్రశాంత్​కుమార్​రెడ్డి మామిడితోటలో కాయలు నేలరాలాయి. 5 కరెంటు పోల్స్, ట్రాన్స్​ఫార్మర్​ పడిపోయాయి. రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. అలాగే పలు గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. హైవే వెంబడి ...


ఎముకలు ఉక్కులా మారడానికి పెరుగును ఇలా తినండి..

భారతదేశంలో ప్రస్తుతం ఎండాకాలం (Summer) నడుస్తోంది. ఈ కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఎనర్జీని పెంచే ఆహార పదార్థాలను డైట్‌లో భాగం చేసుకోవాలి. అయితే ఈ సమ్మర్‌లో తినడానికి ప్లెయిన్ యోగర్ట్ (Plain yoghurt) కంటే ఆరోగ్యకరమైనది మరొకటి లేదని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటూనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. డిన్నర్ మీల్‌లో భాగంగా దీనిని తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలను అందుకోవచ్చు.రాత్రి వేళ తీసుకోవడం కుదరకపోతే, రోజులో ఏ...


ఈ బెనిఫిట్స్ తెలిస్తే ఆవాలను ప్రతి కూరలోనూ వేస్తారు..

ఆవాలు మనం రెగ్యులర్‌గా పోపులో వాడతాం. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకోండి.


గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం

గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం ఆ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని నమ్మకం      2 లక్షల మందికి పైగా రాక      15 కిలో మీటర్ల మేర ట్రాఫిక్​జామ్     మధ్యాహ్నం తర్వాత ప్రసాదం పంపిణీ నిలిపివేత     ఆలయ అర్చకులపై మహిళల ఆగ్రహం     ఎండలో కనీస సౌలతులు లేక జనం ఇబ్బందులు.. చేతులెత్తేసిన ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక పోలీసులు చేవెళ్ల, వెలుగు: రంగారె...


Aluminum Foil: అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నారా? గుండె దడ పుట్టించే ఈ విషయాలు తెలుసా?

Aluminum Foil: ఫుడ్ ను అనుకున్నట్లుగా ప్యాక్ చేయడంతో పాటు ఈజీగా క్యారీ చేసేందుకు గత కొంతకాలంగా అల్యూమినియం ఫాయిల్స్ ను బాగా వినియోగిస్తున్నారు. ఇళ్లలో వీటి వినియోగం కాస్త తక్కువే అయినా, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ ఫాయిల్స్ లో ఫుడ్ ను తీసుకెళ్లడం వల్ల కొన్ని గంటల పాటు తాజాగా ఉంటుంది. ఏమాత్రం వేడి తగ్గకుండా అప్పుడే తయారు చేసిన ఆహారాన్ని తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే, అల్యూమినియం ఫాయిల్స్...


Liquor: మందుబాబులు 30 రోజులు మద్యం మానేస్తే.. మీ బాడీలో జరిగే 5 అద్భుతాలు ఇవే..!

నెల రోజుల పాటు మద్యం మానేస్తే ఏమవుతుంది? దీనిపై న్యూట్రిషనిస్ట్ లవ్నీత్ బాత్రా తన ఇన్‌స్టగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. నిత్యం మద్యం తాగే మందుబాబులు.. ఒక నెల రోజుల పాటు దానిని మానేస్తే.. శరీరంలో జరిగే మార్పులు, ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం) మద్యం ఎక్కువగా తాగే వారు నెల రోజుల పాటు మందు మానేస్తే. . కాలేయం, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో శక్తి పెరుగుతుంది. రాత్రిళ్లు నిద్ర చక్కగా పడుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఆందోళన సమస్య దూరమవుతుంది. మద్యపానం మానేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) మీరు మద్యం సేవించడం మానేస్తే.. దెబ్బతిన్న కాలేయాన్ని సరిచేయవచ్చు. నిత్యం ఆల్కహాల్ తీసుకుంటే కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రమంగా కాలేయం క్షీణించడం మొదలవుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు నియంత్రంచుకొని.. మందు తాగడం తగ్గించుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి. ఇలా చేయడం వల్ల మీ కాలేయం తిరిగి సాధారణ స్థితికి రావచ్చు. (ప్రతీకాత్మక చిత్రం) ఆల్కహాల్ కూడా గుండెపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల మీరు ఒక నెల పాటు మద్యం సేవించకపోతే.. మీ గుండెపై సానుకూల ప్రభావం ఉంటుంది. హార్ట్ స్ట్రోక్స్ వంటి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) మీరు మందు తాగడం మానేస్తే.. అది బరువు తగ్గడానికి దారితీస్తుంది. శరీర కూర్పు మెరుగ్గా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చు. ట్రైగ్లిజరైడ్స్ మెరుగుడతాయి. ఇది మీ బరువును తగ్గించడమే కాకుండా... మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) కొంత మంది మందు తాగితే బాగా నిద్రపడుతుందని అపోహ పడతారు. కానీ మద్యం మానేస్తేనే మీకు మంచి జరుగుతుంది. మద్యం ఒక్కసారిగా మనేయడం వల్ల.. మూడు నాలుగు రోజులు ఇబ్బంది ఉండొచ్చు. కానీ ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. రాత్రిళ్లు హాయిగా నిద్రపోతారు. (ప్రతీకాత్మక చిత్రం) మద్యం మానేయడం వల్ల మానసిక ఒత్తిడి సమస్య దూరమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఒంట్లో సత్తువ కూడా పెరుగుతుంది. అందువల్ల మీరు మద్యం మానేస్తే.. మీ శరీరానికి..మనసుకు..రెండింటికీ మంచింది.(ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)(ప్రతీకాత్మక చిత్రం)


Ladies Finger Water: నానబెట్టిన బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి..!

Soaked Ladies Finger Water: బెండకాయ నీరు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీని ఉదయం పూట తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.


Sugar Cane: వేసవిలో దీనికి మించిన వ్యాపారం లేదు.. ఎంత వస్తుందో అస్సలు ఊహించలేరు..!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అతి సమీపంలో లోకేష్ షుగర్ కేన్ (చెరుకు రసం) వ్యాపారాన్ని కల్లు వెంకటేష్ అనే వ్యక్తి 25 సంవత్సరాలుగా చేస్తున్నారు. చెరుకు రసానికి గిరాకీ ఎలా ఉంది.. అనే అంశాలపై లోకల్ 18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. లీటర్ చెరుకు రసాన్ని రూ.90 రూపాయలని, ఒక్క గ్లాస్ కు రూ. 20 తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి అధికంగా గిరాకీ ఉందని, తన వద్ద నాణ్యమైన చెరుకు రసం లభిస్తుందని చెప్పారు. గిరాకీ ఎక్కువగా ఉన్న సమయాల్లో రూ.6, రూ. 7వేల వరకు గిరాకీ అవుతుందని, రోజు చెప్పాలంటే రూ.4 నుంచి రూ. 5వేల వరకు అవుతుందని అన్నారు. ఇతర చెరుకు రసాలతో పోలిస్తే తమ వద్ద నాణ్యమైన చెరుకు రసాన్ని అందిస్తున్నామని.. ఎలాంటి ఐస్, నీరు కలపకుండా చెరుకు రసాన్ని అందిస్తున్నానని చెబుతున్నారు. జింజర్ చెరుకు రసం, సబ్జా చెరుకు రసం, పుదీనా చెరుకు రసం ఇలా ఏడు రకాల చెరుకు రసాలను నాణ్యతతో అందిస్తున్నానని.. పది సంవత్సరాల క్రితం మూడు లక్షల రూపాయలు వెచ్చించి చెరుకు రసాన్ని తీసే మిషన్ తో పాటు ఫ్రిజ్ను కూడా దానితోని కొనుగోలు చేశానని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు సోమవారంతో పాటు ఆదివారం, శుక్రవారాల్లో అయితే మాత్రం చాలా వరకు గిరాకీ అధికంగా ఉంటుందని, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చెరుకు రసం అమ్మకాలు జరుపుతానని యజమాని వెంకటేష్ లోకల్18కి వివరించారు. తనపై స్పెషల్ స్టోరీని అందిస్తున్న లోకల్18 ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు చాలా ప్రాంతాల నుంచి కూడా వేములవాడ ప్రాంతానికి రాజన్న క్షేత్రానికి భక్తులు వస్తుంటారని.. మీరు ఎప్పుడైనా వేములవాడకు వస్తే తప్పకుండా చెరుకు రసాన్ని టేస్ట్ చేయాలని చెరుకు రసం నిర్వాహకుడు, యజమాని, వ్యాపారి వెంకటేష్ కోరుతున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులతో పాటు పట్టణవాసులు తన వద్ద చెరుకు రసం తాగినందుకు ఆసక్తి చూపుతూ అధిక సంఖ్యలో వస్తుంటారని, ఒక్కసారి తన వద్ద చెరుకు రసం తాగిన భక్తులైతేనేమి, పట్టణవాసులు అయితేనేమి మళ్లీ వేములవాడ ప్రాంతానికి వస్తే మాత్రం తప్పకుండా చెరుకు రసాన్ని తాగే వెళ్తారని చెరుకు రసం నిర్వాహకుడు, యజమాని కల్లు వెంకటేశ్ లోకల్ 18 కి వివరించారు.


రొయ్యలతో మీరు ఊహించని ప్రయోజనాలు!

రొయ్యలు చాలామంది ఇష్టంగా తింటుంటారు. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.


అవకాడో గింజలు తినవచ్చా.. తింటే ఏమైనా ప్రమాదమా.. నిపుణులు ఏమంటున్నారు..!

అవకాడో (Avocado) అద్భుతమైన రుచి, అనేక పోషకాలకు నిలయం. అవకాడో గింజలను కూడా ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో అనేక వీడియోలు, రీల్స్ అవకాడో గింజల ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రచారం చేస్తున్నాయి. అందుకే అవకాడో గింజలను వృథాగా పడేయవద్దు. ఈ గింజలు తింటే ఎలాంటి ప్రత్యక్ష హాని కలిగే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉన్న పోషకాలు పండు గుజ్జులో లభించే పోషకాల కన్న తక్కువగా ఉంటాయని అధ్యయనాలు...


Snake Bite: ఎండలకు పాము కాట్లకు సంబంధమేంటి..? సర్పాల గురించి సంచలన నిజాలు

వేసవి కాలంలో పాములు తమ బొరియల నుండి ఎందుకు బయటకు వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సీజన్లోనే పాము కాట్లు ఎందుకు పెరుగుతాయి? వాస్తవానికి పాములు 'శీతల రక్త' జంతువులు. ఇవి తమ శరీర ఉష్ణోగ్రతను మెయింటేన్ చేయలేదు. చలికాలంలో తగినంత శక్తి లభించకపోవడం వల్ల పాముల జీవక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. అందువల్ల అవి వేగంగా పరిగెత్తలేవు. వేటాడలేవు. ఈ కారణం వల్లే శీతాకాలంలో ఎక్కువ సమయం నిద్రలోనే గడుపుతారు. మనం సేకరించిన శక్తిని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కానీ ఎండాకాలం మొదలై ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ అవి బొరియల నుంచి బయటకు వస్తుంటాయి. వేసవి రోజుల్లో పాములకు తగినంత శక్తి లభిస్తుంది. జీవక్రియ పెరుగుతుంది కాబట్టి అవి హైపర్ యాక్టివ్‌గా మారుతాయి. ఇవి వేటను వెతుక్కుంటూ బయటకు వెళ్లి.. సంతానోత్పత్తిని కూడా చేస్తాయి. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ పాము శరీరం కూడా వేడెక్కుతుంది. ఎండల తీవ్రత మరీ ఎక్కువైతే.. అవి చనిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే భూమి లోపల ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు.. పాములు చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూ... తమ బొరియల నుంచి బయటకు వస్తాయి. అలా జనావాసాల్లో నివాస ప్రాంతాల చుట్టూ కనిపించడం ప్రారంభిస్తాయి. sciencedaily.com ప్రకారం వేసవిలో ప్రతి డిగ్రీ సెల్సియస్ఉష్ణోగ్రత పెరుగుదలతో పాము కాటుకు అవకాశం 6శాతం పెరుగుతుంది. ఎండాకాలంలో పాములు బొరియల నుంచి బయటకు రావడంతో పాటు ..చాలా యాక్టివ్‌గా ఉంటాయి. ఈ కారణాల వల్లే ఎండాకాలంలో పాము కాట్ల సంఖ్య పెరుగుతాయి. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆరుబయట నిద్రించే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. భారతదేశంలో ఏటా 80,000 నుంచి 1,30,000 మంది పాము కాటుతో మరణిస్తున్నారు. పాముకాటు ఘటనలు, గణాంకాలను పరిశీలిస్తే ...ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. పాము కాటు కేసుల్లో 80 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి.


శ్రీకృష్ణుడితో యువతికి వివాహం.. బృందావన్‌ నుంచి ఊరేగింపుగా వచ్చిన వరుడు

చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి అంటే ఆమె ఎంతో ఇష్టం. ఇంటిలోని ఆ భగవానుడి విగ్రహాన్ని ఆమె ఆరాధిస్తూ పెరిగింది. ఆ ఆరాధాన, భక్తి చివరకు ఆయననే తన భర్తగా ఊహించుకునే స్థాయికి వెళ్లింది. జగన్నాటక సూత్రధారితో తన పెళ్లి జరిగినట్టు కలలు కనేది. ఇక, ఆ స్వామికే తన జీవితం అంకితమని నిర్ణయానికి వచ్చింది. జీవితాంతం భగవంతుని సన్నిధానంలోనే ఉండాలని భావించింది. ఆ భగవానుడ్నే తన భర్తగా చేసుకోవాలని నిర్ణయించుని, తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది.


Jonna Ambali Recipe: జొన్న అంబలితో ఇన్ని లాభాలా.. ఎలా తయారు చేయాలో తెలుసా?

Jonna Ambali Recipe In Telugu: జొన్న అంబలిని ప్రతి రోజు తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి, ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అనేక రకాలుగా సహాయపడతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల మంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ అంబలి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.


Health Alert: ఈ పండ్లు తిన్న తర్వాత నీళ్లు అస్సలు తాగకూడదు... !

హెల్త్‌డైజెస్ట్ ప్రకారం, కొంతమంది నిపుణులు పండ్లు , నీటిని కలిపి తీసుకోవడం అస్సలు సరైంది కాదని అంటున్నారు. పండ్లు తినడానికి ఇది అనువైన సమయం. అలాగే, తిన్న తర్వాత నీళ్లు తాగడం ఎంత సరైంది కాదో, అది జీర్ణశక్తిని చెడగొడుతుందో, అలాగే పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం కూడా సరికాదని చెబుతున్నారు. ఒక కప్పు ఫ్రూట్స్ తిన్న తర్వాత ఒక గ్లాసు నీరు త్రాగడం మంచి కంటే ఎక్కువ హాని చేస్తుందని కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. క్లినికల్ న్యూట్రిషన్ ESPEN జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, కొంతమంది చక్కెర డోనట్స్ తినే సమయంలో నీరు త్రాగమని అడిగారు. వీటిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయి భారీగా పెరిగింది. డోనట్ తిన్నప్పుడు నీరు తాగని లేదా 30 నిమిషాల తర్వాత తాగని వారిలో ఇది కనిపించదు. ఈ విధంగా, కొన్ని పండ్లలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది, కాబట్టి వాటిని తీసుకునేటప్పుడు నీటిని తాగడం వల్ల గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. మీరు పండ్లను తినడంతో పాటు నీరు త్రాగితే, అది ఓవర్ హైడ్రేషన్ సమస్యను కలిగిస్తుంది. పుచ్చకాయ, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష, పీచు, నారింజ, దోసకాయ మొదలైనవి కొన్ని పండ్లలో నీటి శాతం 88 నుండి 92 శాతం వరకు ఉంటుంది. ఈ విధంగా, ఈ పండ్లు హైడ్రేషన్ యొక్క అద్భుతమైన మూలం. అటువంటి పరిస్థితిలో, ఈ పండ్లను తిన్న తర్వాత నీరు త్రాగటం వలన ఊహించిన దాని కంటే ఎక్కువ ద్రవాన్ని తీసుకోవచ్చు. WebMD ప్రకారం, ఓవర్‌హైడ్రేటింగ్ గందరగోళం, వాంతులు, వికారం, బలహీనత, తలనొప్పి, మగత వంటి సమస్యలను కలిగిస్తుంది. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఇది చాలా ప్రాణాంతకం కావచ్చు. నీరు , పండ్లు రెండూ ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి చాలా ముఖ్యమైనవి, అయితే వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీనితో మీరు హై బ్లడ్ షుగర్ ఓవర్ హైడ్రేషన్ నుండి సురక్షితంగా ఉండగలరు. అరటిపండు, యాపిల్, దోసకాయ, పుచ్చకాయ, సీతాఫలం తిన్న తర్వాత నీరు త్రాగవద్దు ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. ఒక్కోసారి అసిడిటీ, ఉబ్బరం కూడా రావచ్చు. అరటిపండు తిన్న తర్వాత నీరు తాగడం వల్ల కొంతమందికి దగ్గు , జలుబు రావడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిని కూడా పెంచుతుంది. యాపిల్ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపునొప్పి, దగ్గు వంటివి వస్తాయి. పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల పొట్టలోని pH స్థాయి పాడు అవుతుంది.


భార్యపై అనుమానంతో భర్త దారుణం.. తల్లీపిల్లలను ఇంట్లో ఉంచి.. అసలు మనిషేనా?

అనుమానంతో కట్టుకున్న భార్య, కన్న బిడ్డలపై కర్కశంగా వ్యవహరించాడో వ్యక్తి. భార్య మీద అనుమానంతో ఎవరూ చేయని పనికి ఒడిగట్టాడు. అయితే అదృష్టం కొద్దీ ఆ తల్లీపిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా భీమడోలులో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది.


పుచ్చకాయను పిల్లలకు ఇలా పెడితే లొట్టలేసుకుని మరీ తింటారు..!

ఎండాకాలంలో పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది శరీరంలో వేడిని తగ్గించి, చలవ చేస్తుంది. శరీరంలో తేమను నిలిపి ఉంచుంతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రస్తుత సమయంలో ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చపండు. చిన్న పిల్లలతో పాటు పెద్దవారు కూడా దీనిని ఎంతగానో ఇష్టపడతారు.పిల్లలు వేసవిలో పుచ్చకాయ తింటే చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే కొందరు చిన్నారులు వీటిని తినడానికి అంత ఇష్టపడరు. దీని...


కూల్ వాటర్ ఎక్కువగా తాగితే ఏమౌతుందో తెలుసా?

మండే ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ చల్ల చల్లని నీళ్లను తాగుతుంటారు. ఇది చాలా కామన్. కానీ చల్ల నీళ్లను ఎక్కువగా తాగితే మాత్రం మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే? ఎండాకాలంలో వేడివేడిగా అస్సలు తినాలనిపించదు. తాగాలనిపించదు. ఏదున్నా చల్లగానే తాగాలనిపిస్తుంది. వేసవి తాపం అంత తొందరగా తీరదు మరి. అందుకే ఈ సీజన్ లో ప్రతి ఒక్కరూ చల్ల నీళ్లనే తాగుతుంటారు. ఎండనుంచి ఇంటికి రాగానే ఫ్రిజ్ లోంచి బాటిల్ తీసి తాగడం చాలా మందికి అలవాటు....


ఎండకు ముఖం నల్లగా మారింది.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..

ఎండకు ముఖం నల్లగా మారింది.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది.. ఎండాకాలంలో ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లకు వెళుతూ చాలా మంది ముఖం నల్లగా మారిపోతుంది. ఎండల వల్ల వచ్చే చెమట కారణంగా ముఖం జిడ్డుగా మారిపోతుంది. కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి కణాలు చర్మానికి అంటుకుని చర్మం డ్యామేజ్ అవుతుంది. దీని వల్ల చాల మంది ఆఫీసులకు జిడ్డు ముఖాలతో వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతుం...


పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం

పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం దొరికిందని పూజలు బషీర్ బాగ్, వెలుగు : కొన్నేళ్లుగా మూసి ఉన్న రాంకోఠి శక్తి గణపతి ఆలయం పక్కనే ఉన్న భవనంలో తవ్వకాలు జరపగా, శ్రీకృష్ణుడి విగ్రహం బయట పడిందనే పుకారు రావడంతో శుక్రవారం ఉదయం పలువురు అక్కడికి చేరుకున్నారు. బిల్డింగ్​గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొంత మేర గుంతను తవ్వి, విగ్రహాన...


Body Language: ఎదుట మనిషి మైండ్‌లో ఏముందో ఈ చిన్న ట్రిక్‌ ద్వారా పసిగట్టేయొచ్చు!

Body Language In Communication: బాడీ లాంగ్వేజ్ అనగానే బాడీ కదలికలను, జెస్చర్స్ ని బట్టి అవతల మనిషి ఏ స్థితిలో ఉన్నాడు..ఏం ఆలోచిస్తున్నాడు వంటి విషయాలు చెప్తుంటారు చాలామంది. కానీ కొన్ని సాధారణమైన విషయాలను మైండ్ లో ఉంచుకుంటే, బాడీ లాంగ్వేజ్ ను సింపుల్ గా డీ-కోడ్ చేయొచ్చు. బాడీ లాంగ్వేజ్ ట్రిక్స్ తెలుసుకుంటే, అవతల మనిషి ఏం మాట్లాడకపోయినా, వాళ్లు మనసులో ఏం అనుకుంటున్నారో చెప్పొచ్చు. వాళ్లు ఫ్యూచర్లో చేసే పనులను ముందే పసిగట్టవచ్చు. ఒక గ్రూప్ మొత్తం...


Chanakya Niti Telugu : చాణక్యుడి ప్రకారం.. ఈ లక్షణాలు స్త్రీలకు అందాన్ని తీసుకురాలేవు

Chanakya Niti On Women : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మహిళల గురించి అనేక విషయాలు చెప్పాడు. కొన్ని లక్షణాలు మహిళలను ఇబ్బందుల్లో పడేస్తాయని వివరించాడు.


మీ ఇంట్లో కూడా ఇలాంటి పెయింటింగ్ కావాలా? వీళ్లకు కాల్ చేస్తే చాలు

కొత్త ఇంటిని నిర్మించుకోవాలనుకునేవారు వివిధ రకాలుగా ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా ఇంటి లోపల ఇంటీరియర్ డిజైన్‌తో ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అందంగా ముస్తాబు చేసుకుంటున్నారు. అయితే ఇంటిరియర్ డిజైన్ చేసేవారు అతికొద్ది మంది మాత్రమే ఉంటారు.. ఇంటీరియర్ వర్క్ వేయాలంటే ఆ రంగంలో నిష్ణాతులై ఉండాలి. అలాంటి వారిలో కరీంనగర్ చెందిన జూపక బ్రదర్స్ అరవింద్, వినయ్ నిష్ణాతులని చెప్పవచ్చు. కరీంనగర్ మారుతి నగర్ లో ఉండే అరవింద్ చిన్ననాటి నుంచి పెయింటింగ్ వర్క్ అంటే చాలా ఇష్టపడేవారు.. ఆ యిష్టాన్ని ఇప్పుడు ఉపాధిగా మార్చుకొని ఎంతోమందికి కూడా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాడు ఇతను ఇంటి లోపల వేసే డిజైన్స్ లో ఇతని కంటే ఎవరు బాగా వేయలేరు అని చెప్పవచ్చు. ఎందుకంటే తను వేసే పెయింటింగ్ వర్క్ కావచ్చు. ఇంటికి డిజైన్స్ కావచ్చు అచ్చు గుద్దినట్టు లాగే వేస్తాడు. శివాజీ బొమ్మ మొదలుకొని బుద్ధుని బొమ్మ వరకు ఇంటి లోపల బయట ఎక్కడ కావాలన్నా మంచి పెయింటింగ్ వర్క్ చేస్తారు.. వీళ్ళు వేసే డిజైన్ చూస్తే ముచ్చటేస్తుందని కస్టమర్స్ అంటున్నారు. ఒక్కో పెయింటింగ్ 15000 నుండి లక్ష రూపాయలు ఉంటుందని అరవింద్,వినయ్, లోకల్ 18 కి తెలిపారు..మనకు ఇష్టమైన దేవుని బొమ్మలు కూడా వేస్తారు. ఇతను బ్రష్ పట్టాడంటే రఘు కుంచే బొమ్మలు గీసినట్లు ఉంటుంది మీ ఇంటిని డిజైన్ చేపించుకోవాలనుకుంటే వీరిని సంప్రదించండి వీరి ఫోన్ నెంబర్ వచ్చేసి 63095 85630. కాల్ చేస్తే చాలు మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారు.. ఇంకెందుకు లేటు మీరు కూడా ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే వీళ్ళని సంప్రదించండి. అతి తక్కువ ధరలోనే అందంగా పెయింటింగ్ వర్క్‌తో తీర్చిదిద్దుతారు. మీరు కూడా ఇలాంటి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే వీళ్ళకి చెప్పండి మీకు నచ్చిన మీరు మెచ్చిన డిజైన్స్ వేసిస్తారు..


Astro Tips: మీ ఇంట్లో బల్లి ఉంటే శుభమా, అశుభమా? తప్పక తెలుసుకోండి

ఇంట్లో బొద్దింకలు, ఈగలు, దోమలు, కందిరీగలు, బల్లులు ఉండటం సర్వసాధారణం. వేసవి వచ్చిందంటే చాలా మందికి ఇళ్ల గోడలపై బల్లులు కనిపించడం ప్రారంభిస్తాయి. అయితే బల్లి గురించి చెప్పాలంటే.. ఈ జీవిని చూడగానే భయపడేవాళ్లు చాలామందే ఉంటారు. చాలా ఇళ్లలో మీరు బల్లులను చీపురుతో తరిమికొట్టేవారిని చూసి ఉండవచ్చు. సాధారణం కాకుండా, జ్యోతిషశాస్త్రం యొక్క కోణం నుండి, బల్లిని చూడటం కొన్నిసార్లు శుభమని మరియు కొన్ని మార్గాల్లో అశుభకరంగా పరిగణించబడుతుంది. పాత కాలంలో, అమ్మమ్మలు తరచుగా దీపావళి సమయంలో బల్లిని చూడటం శుభప్రదంగా భావించేవారు. జ్యోతిష్యంలో దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం. బల్లిని లక్ష్మీదేవికి సంబంధించినదిగా భావిస్తారు. జ్యోతిష్యశాస్త్రంలో, ఇంటి గోడపై బల్లిని చూడటం కొత్తది రాకకు చిహ్నంగా పరిగణించబడుతుంది. మీ జీవితంలో కొత్తది రాబోతోందని నమ్ముతారు. ఎందుకంటే బల్లి ఏళ్ల తరబడి జీవించే జీవి. అందువల్ల ఇది దీర్ఘాయువుతో ముడిపడి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో, కొత్త ఇంటి వాస్తు పూజలో వెండి బల్లి విగ్రహాన్ని కూడా ఉంచుతారని మీకు తెలియజేద్దాం. ఎందుకంటే బల్లి ఇంట్లో సంతోషాన్ని, సంపదను పెంచుతుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లోని పూజ గదిలో లేదా డ్రాయింగ్ రూమ్‌లో బల్లి కనిపిస్తే అది చాలా శుభప్రదం. సమీప భవిష్యత్తులో మీరు మరింత డబ్బును పొందబోతున్నారని దీని అర్థం. దీపావళి రోజున మీ ఇంట్లో బల్లి ఉంటే ఆ సంవత్సరం పొడవునా లక్ష్మీ దేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది మీకు అపారమైన ఆనందాన్ని , సంపదను తెస్తుంది. ఇంట్లో ఒకే చోట మూడు బల్లులను చూడటం చాలా శుభప్రదమని కూడా నమ్ముతారు. ఇది చూస్తే మీకు త్వరలో శుభవార్త వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే బల్లి కనిపిస్తే, అది చాలా శుభప్రదంగా భావిస్తారు. బల్లిని చూస్తే పూర్వీకుల ఆశీస్సులు పొందినట్లే అని నమ్ముతారు. మన పూర్వీకుల ఆశీస్సులు మనకు లభిస్తాయి.


Shukra Gochar 2024: 5 రోజుల తర్వాత ఈ రాశులవారికి మంచిరోజులు పోయి.. కష్టాలు వస్తాయి.. జాగ్ర

తిరుపతి జ్యోతిష్య పండితులు డా. శుక్రుని ఈ రాశి మార్పు వృషభం, కన్యారాశితో సహా 4 రాశులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కృష్ణ కుమార్ భార్గవ చెప్పారు. ఈ వ్యక్తులు ఆరోగ్యం మరియు సంబంధాల గురించి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి శుక్రుడు మారడం వల్ల ఏ రాశుల వారికి ప్రతికూల ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం. వృషభం: శుక్ర సంచారం మీకు అశుభం కావచ్చు. ఏప్రిల్ 25 తర్వాత, మీరు మీ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మీ కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో, మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవచ్చు, ఇది మీ పొదుపుపై ​​ప్రభావం చూపుతుంది. ఏదైనా వివాదం వచ్చినా, కోర్టుకు వెళ్లినా బయట పరిష్కరించుకోవడం మంచిది. కన్య: మేషరాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మీ రాశివారి గౌరవం దెబ్బతినే అవకాశం ఉంది. మీ వ్యక్తులు మిమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నించవచ్చు. మీకు అవమానం కలిగించే పనులు చేయకండి. మీరు ఈ 25 రోజుల్లో ఆస్తిని విక్రయించాలనుకుంటే, మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నందున, ఖచ్చితంగా కొంచెం ఆలోచించండి. ఈ కాలంలో ఎవరికీ అప్పు ఇవ్వకండి. వృశ్చికం: మేషరాశిలో శుక్రుని సంచారం మీ జీవితంలో చాలా కష్టమైన అనుభవాలను తెస్తుంది. ఏప్రిల్ 25 నుండి మే 19 మధ్య మీ శత్రువులు ప్రభావవంతంగా ఉంటారు కాబట్టి మీరు రహస్యంగా పని చేయాలి. వారు మిమ్మల్ని బాధించగలరు. వారు మిమ్మల్ని వారి కుట్రలకు బలిపశువును చేయవచ్చు. ఈ కాలంలో మీరు కూడా అనారోగ్యానికి గురవుతారు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీనం: శుక్రుని సంచారం మిమ్మల్ని జాగ్రత్తగా చేస్తుంది. మీ సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా మారవచ్చు లేదా మీరు పనిచేసే చోట మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నవచ్చు. మీ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. ఈ సమయంలో మీరు మీ కళ్ళపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కంటి సంబంధిత సమస్యలు రావచ్చు. శుక్రుడికి నివారణలు: శుక్రుడు మీపై ప్రతికూల ప్రభావం కలిగి ఉంటే, మీరు శుక్రవారాల్లో ఉపవాసం ఉండాలి . శుక్రుని బీజ మంత్రాన్ని జపించాలి. శుక్రవారం తెల్లటి దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. ఈ రోజున శుక్రుడికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. మీరు ప్రయోజనం పొందుతారు. (గమనిక: ఈ సమాచారం జ్యోతిషశాస్త్ర గణనలపై ఆధారపడి ఉంటుంది, న్యూస్18 ఇక్కడ ఇవ్వబడిన ఉజ్జాయింపు వాస్తవాలను నిర్ధారించలేదు. పాటించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.)


Money Astrology: ఏప్రిల్ 20 ధన జ్యోతిష్యం. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. ఏప్రిల్ 20వ తేదీ, శనివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):వ్యాపారంలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. అయితే ఉద్యోగుల సహకారం, మీ వర్కింగ్ సిస్టమ్‌ను పరిపూర్ణంగా ఉంచుతుంది. ఉద్యోగస్తులు కోరుకున్న బాధ్యతలను స్వీకరించడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. పరిహారం :- వినాయకుడిని పూజించండి. వృషభం (Taurus):వ్యాపారంలో సమస్యలు ఉంటాయి, కానీ అవగాహనతో అవి పరిష్కారం అవుతాయి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి సాధారణమవుతుంది. పెట్టుబడికి సమయం అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా సవాలుగా ఉంటుంది. పరిహారం:- ఆంజనేయ స్వామి గుడిలో బజరంగ్ బాన్ పఠించండి. మిథునం (Gemini):ప్రస్తుత మాంద్యం సమయంలో, వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కొత్త పనులపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అధికారులతో సరైన సమన్వయం అవసరం. మీరు కొన్ని ముఖ్యమైన పనుల బాధ్యతలు కూడా పొందవచ్చు. పరిహారం:- సూర్య భగవానుని ఆరాధించండి. కర్కాటకం (Cancer):ఉద్యోగుల పనులను నిర్లక్ష్యం చేయవద్దు. లేదంటే మీ వ్యాపారంలో ఏదైనా ముఖ్యమైన విషయం లీక్ కావచ్చు. ప్రభుత్వపరంగా ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఒకరకమైన పరువు నష్టం జరిగే అవకాశం ఉంది. పరిహారం:- వినాయకునికి సింధూరం సమర్పించండి. సింహం (Leo):ప్రస్తుత వ్యాపారంపై మాత్రమే దృష్టి పెట్టండి. విస్తరణ ప్రణాళికలు అమలు చేయడం సరికాదు. ఏదైనా కొత్త టెక్నాలజీని ఉపయోగించడం మొదలైన వాటికి సంబంధించిన పని విధానంపై చర్చ జరుగుతుంది. మీ ఫైల్స్, డాక్యుమెంట్స్ అన్నింటినీ ఆఫీస్‌లో భద్రంగా ఉంచండి. పరిహారం:- గోశాలకు దానం చేయండి. కన్య (Virgo):ఆస్తి కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన పనిలో డాక్యుమెంట్స్ పూర్తిగా చెక్ చేయండి. నెట్‌వర్కింగ్, సేల్స్ సంబంధిత వ్యాపారంలో మంచి అవకాశాలు ఉంటాయి. అకౌంట్స్ విషయంలో కూడా పారదర్శకత పాటించాలి. పరిహారం:- బుధ గ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. తుల (Libra):వ్యాపారంలో అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. కానీ సిబ్బందికి సంబంధించిన సమస్య ఉంటుంది. అన్ని నిర్ణయాలు మీరే తీసుకోండి. మీడియా, సంప్రదింపుల మూలాలను ఎక్కువగా ఉపయోగించండి. ఆర్థిక సమస్యలు అలాగే ఉంటాయి. పరిహారం:- చీమలకు పిండిని ఆహారంగా వేయాలి. వృశ్చికం (Scorpio):వ్యాపారంలో రిస్క్ తీసుకోకండి. ఎవరినీ ఈజీగా నమ్మవద్దు. మోసపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఆఫీస్ పనుల్లో అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉండాలి. పరిహారం:- జంతువులకు సేవ చేయండి. ధనస్సు (Sagittarius):ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించిన వ్యాపారంలో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అపార్థాలు సంబంధంలో చీలికను సృష్టిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. పరిహారం:- సరస్వతి మాతను ఆరాధించండి. మకరం (Capricorn):వ్యాపారంలో ఎక్కువ శ్రమ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీ సూత్రాలతో కొంత రాజీపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు పనిభారం మీపై పడవచ్చు. పరిహారం:- శివలింగానికి అభిషేకం చేయండి. కుంభం (Aquarius):ఏదైనా వ్యాపార నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంట్లోని పెద్దల సలహాలు, మార్గదర్శకాలను అనుసరించండి. ఈ సమయంలో షేర్ల వంటి స్పెక్యులేషన్‌లో డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఉద్యోగంలో వాతావరణం, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. పరిహారం:- భైరవ దేవాలయంలో జెండా సమర్పించండి. మీనం (Pisces):ప్రస్తుత పరిస్థితులు మీకు కొంత ప్రతికూలంగా ఉన్నందున, వ్యాపార విషయాల్లో చాలా తెలివిగా, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ప్రభుత్వ పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడవచ్చు. ఏదైనా ముఖ్యమైన ఉద్యోగ సంబంధిత అధికారిక పర్యటన రద్దు కావడం వల్ల కొంత నిరాశ ఉంటుంది. పరిహారం:- శ్రీసూక్తం పఠించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.